జంబూక యోగీశ్వరుడు

పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం వుండేది. అందులో దాదాపు వెయ్యిమంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ వుండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు,

అనుకోని వివాహం

విసుగు చెందని విక్రమార్కుడు తిరిగిచెట్టు వద్దకు వెళ్లి, శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోనిబేతాళుడు, “రాజా, ‘ఈ అపరాత్రివేళమరొకరి కోసం నీవీ